ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 17వ మహాసభలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నగరాలలో ఒకటయిన చికాగో నగరంలో ఈ మహాసభలు గురువారం రాత్రి కన్నులపండువగా మొదలయ్యాయి. రోజ్ మాంట్ కన్వెన్షన్ సెంటర్లో ముందుగా నిర్వహించిన...
రైల్వేశాఖ మంత్రి మమత బెనర్జీ శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగలేదని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు...
సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో వసతుల కల్పనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి శుక్రవారం సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేసం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ మాట్లాడుతూ.. జిల్లాలో పర్యటించే మంత్రులు విధిగా సంక్షేమ వసతి...