ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > ప్యారిస్ ఫెయిర్‌కు భారత ఫ్యాషన్ డిజైనర్లు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్యారిస్ ఫెయిర్‌కు భారత ఫ్యాషన్ డిజైనర్లు
ప్యారిస్‌లో ఈవారం ప్రారంభం కానున్న సంప్రదాయ పెళ్లి వస్త్రాల డిజైనింగ్ ఫెయిర్‌లో భారత్‌కు చెందిన ఆరుగురు యువ ఫ్యాషన్ డిజైనర్లు పాల్గొననున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరు ప్యారిస్‌లో పలు రకాల డిజైన్లను ప్రదర్శించనున్నారు.

జైపూర్‌కు చెందిన ఆయుష్ కస్లీవాల్, అహ్మదాబాద్‌కు చెందిన వర్ష శర్మ, పునీత్ బ్రార్, ఢిల్లీకి చెందిన కపిల్ మాథూర్, శిల్పా బుద్ధి రాజా, గుజాన్ గుప్తా, పశ్చిమ గుజరాత్‌కు చెందిన జిజిషా పటేల్ తదితరులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ప్రదర్శన ద్వారా వచ్చే డబ్బును సమాజ సేవ కోసం ఖర్చు చేయనున్నట్టు చెప్పారు.
మరిన్ని
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ఆరుగురు ఎన్నారైలు
ప్రవాసీ భారతీయ దివస్‌కు సింగపూర్ అగ్ర నేతలు
ఫోర్బ్స్ అద్భుత సంస్థల జాబితాలో భారత్ సంస్థలు
దుబాయ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం
ఫ్రిస్కోలో తానా, టాన్‌టెక్స్‌ల సంగీత కార్యక్రమం
ఆరు రోజుల్లోనే అమెరికా వీసాలు: కాన్సులెట్ జనరల్