ప్రధాన పేజి   ఇతరాలు > ప్రేమాయణం > మధుర జ్ఞాపకాలు
 
శకుంతలాదుష్యంతుల ప్రేమకథ
రమణీయమైన ఘట్టాలతో అందరిని రంజిల్లపచేసే శకుంతలాదుష్యంతుల ప్రేమకథ మహాభారతంలోనిది. మహాభారతంలోని ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని మహాకవి కాళిదాసు అజరామరమైన రీతిలో "అభిజ్ఞానశాకుంతలం" నాటకాన్ని రచించాడు.


అరణ్యానికి వేటకై వచ్చిన పురా వంశజుడైన దుష్యంత మహారాజుకు ముని పుత్రిక, ఆశ్రమకాంత శకుంతల తారసపడుతుంది. తొలిచూపులోనే ప్రేమలో పడిన వారిరువురు శకుంతల తండ్రి అనుమతి లేకుండానే గాంథర్వ రీతిలో ప్రకృతి మాత సాక్షిగా వివాహమాడుతారు. దుష్యంతుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళవలసిన సమయం ఆసన్నమవుతుంది. శకుంతలను రాజస్థానానికి చేర్చేందుకు అవసరమైన పరివారాన్ని పల్లకి తోడుగా పంపుతానని దుష్యంతుడు, శకుంతలకు మాట ఇస్తాడు. తమ వివాహానికి గుర్తుగా ఒక ఉంగరాన్ని దుష్యంతుడు, శకుంతలకు అందజేసి రాజ్యానికి వెళ్ళిపోతాడు.
  1 | 2  >> 
మరిన్ని
నల-దమయంతుల ప్రేమకథ
ది మోస్ట్ లవ్లీ క్వీన్ లవ్‌స్టోరీ
"ఆమె"ని పెళ్ళి చేసుకున్న"ఆయనగారు" : శ్రీకాంత్‌
ఫెనికి కవి కీట్స్ వ్రాసిన లేఖ
ఆల్బర్‌‌టకు విక్టోరియా లేఖ
ఫ్రాయిడ్‌ ప్రేమ లేఖ