ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > శ్రీవారి బ్రహ్మోత్సవాలు
 
బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణ
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంకురార్పణతో ప్రారంభయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన శనివారం సాయంత్రం 3.30 నుంచి 5 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాలు వచ్చే 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.
వీడియోను వీక్షించండి
మరిన్ని
శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఐదు టీవీ ఛానళ్లకు అనుమతి
శ్రీవారి బ్రహ్మోత్సవాలు: రైళ్లకు అదనపు బోగీలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు
ముఖ్యమంత్రి రాకకు తిరుమలలో భారీ భద్రత
తిరుమలలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీలు
శ్రీవారి బహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ