ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > బడ్జెట్ 2008-09
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంపు..?
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం శుక్రవారం లోక్‌సభలో 2008-09 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో వివిధ రంగాలతో పాటు వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంపును మరికొంత పెంచే అవకాశాలు వున్నాయి. అలాగే లెదర్, టెక్స్‌టైల్ రంగాల్లో వీలైనంత మేరకు రాయితీలు కల్పించే అవకాశం వుంది. వివిధ రంగాలపై ఆదాయపన్ను రాయితీలు కురిపించ వచ్చని భావిస్తున్నారు. బ్యాంకులతో పాటు ఇతర మార్గాల నుంచి పొందే వడ్డీకి ఆదాయపన్నును మినహాయించ వచ్చని భావిస్తున్నారు.

బొగ్గు రంగంలో ప్రైవేటీకరణపై ఆంక్షలు విధించవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యక్ష పన్నులను తగ్గించడం, ఆదాయపన్ను పరిమితి పెంపు, కీలక రంగాల్లో ఎక్సైజ్ టాక్స్‌ను తగ్గించడం, నానాటికీ క్షీణించి పోతున్న వ్యవసాయ రంగానికి కొత్త ఊపు తెచ్చేందుకు రాయితీలు కురిపించడం, దీర్ఘకాలిక పెట్టుబడులను తగ్గించడం, సెస్‌లపై సర్‌జార్జిని తగ్గిచండ తదితర వాటికి చిదంబరం ప్రాధాన్యత ఇవ్వొచ్చని తెలుస్తోంది.
మరిన్ని
దక్షిణ మధ్య రైల్వేకు తగ్గిన నిధుల కేటాయింపు
వార్షిక బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త రైళ్ల వివరాలు..
కృష్ణా ఎక్స్‌ప్రెస్ అదిలాబాద్ వరకు పొడగింపు
వినియోగదారులే మా దేవుళ్లు: లాలూ
రెండో తరగతి ప్రయాణ చార్జీల్లో ఐదు శాతం తగ్గింపు
కేంద్ర బడ్జెట్ ఎలా ఉండాలనుకుంటున్నారు...?