ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > బడ్జెట్ 2008-09
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అప్పర్ ప్రైమరీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం
దేశంలోని అప్పర్ ప్రైమరీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపచేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం శుక్రవారం పార్లమెంట్‌లో ప్రకటించారు. పథకాన్ని విస్తరించడంతో దాదాపు 2.5 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. 2000-09 సంవత్సరానికిగాను విద్యారంగానికి రూ. 34,100 కోట్లను కేటాయించడంతో విద్యారంగం కేటాయింపులో 20 శాతం వృద్ధిని చూపిస్తున్నట్లు వెల్లడించారు.

బీహార్, ఆంధ్రప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలకు ఒకటి చొప్పున మూడు ఐఐటీలను నెలకొల్పుతున్నట్లు తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 16 కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంగన్‌వాడీ కార్మికులకు వేతనాన్ని రూ. 1500 కు పెంచుతున్నట్లు తెలిపారు.
మరిన్ని
వంద పాయింట్ల మేరకు తగ్గిన స్టాక్ మార్కెట్
పేదలకు ఆరోగ్య బీమా.. చిదంబరం
ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటీ ఏర్పాటు: చిదంబరం
2008-09 వార్షిక బడ్జెట్ చిట్టా విప్పనున్న విత్తమంత్రి
వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంపు..?
దక్షిణ మధ్య రైల్వేకు తగ్గిన నిధుల కేటాయింపు