ప్రధాన పేజి >  ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు
Govinda
కన్నుల పండుగగా శ్రీవారి రథోత్సవం WD
తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన బుధవారం మహారథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీదేవీ, భూదేవీ సమేత మలయప్ప స్వామిని దివ్య స్వరూపుడిగా అలంకరించి మహారథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా శ్రీవారు తన దేవేరులతో కళ్యాణ వేంకటేశ్వరుడిగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. సుప్రభాత సేవల అనంతరం ఉభయ నాంచారీ సమేత మలయప్పను రథమంటపానికి వేంచేపు చేశారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన శ్రీవారి రథోత్సవం 3 గంటలపాటు ఘనంగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన రథోత్సవంపై మలయప్ప స్వామి ఊరేగిన వైభవాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు తరలివచ్చారు.
ఇంకా చదవండి  
తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు
Govinda
WD
 
వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజైను గురువారం శ్రీవారి చక్రస్నాన ఘట్టం వైభవంగా జరిగింది. నేడు (గురువారం) ఉదయం 5.45 నుంచి ఎనిమిది గంటల మధ్య శ్రీవారి చక్రస్నాన మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చక్రస్నానం రోజున పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించిన వారికి అన్ని బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్త జనుల విశ్వాసం. ముందుగా శ్రీవారు ఉత్సవ మూర్తులై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా పుష్కరిణి చెంతనే ఉన్న వరాహస్వామి మంటపం వద్దకు ఊరేగుతూ రాగా, అక్కడ స్వామి వారికి సాంప్రదాయబద్దంగా ఆహ్వానం పలికారు. స్వామి వారి గాలి సోకితేనే సర్వ పాపాలు...
శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆదాయం 11 కోట్లు
సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు 
గోవిందా... గోవిందా... వెంకటరమణా గోవిందా...
అత్యంత వైభవంగా శ్రీవారి గరుడోత్సవం 
వైభవంగా జరిగిన ముత్యపు పందిరి వాహన సేవ 
ఈ నెల 12 నుంచి చెన్నైలో మహా యాగం 
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఫోటో గ్యాలరీ
ఇతర
వైభవంగా శ్రీవారి స్నపన తిరుమంజనం
గజవాహనంపై కనువిందు చేసిన మలయప్ప
సూర్యప్రభ వాహనంపై ఊరేగిన వెంకన్నస్వామి
స్వర్ణరథంపై ఊరేగిన శ్రీవారు
వసతి సౌకర్యాలకు కాణాచి తిరుమల...
సర్వభూపాల వాహనంపై వెంకన్న విహారం 
'మోహిని' అవతారంలో శ్రీనివాసుడు  
గరుడసేవకు ఏడులక్షల మంది భక్తులు?
హనుమంతునిపై మలయప్ప స్వామి విహారం
గరుడ సేవకు భక్తులందరికీ దర్శనం
కల్పవృక్ష వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి 
మరిన్ని
గత కథనాలు
08
Oct
07
Oct
06
Oct
05
Oct
04
Oct
03
Oct
01
Oct
30
Sep
23
Sep