| దేశంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం కేరళ రాష్ట్రంలో నమోదయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటివరకు స్వైన్ ఫ్లూ దేశంలో ప్రమాదకర స్థాయిలో లేదని, మిగిలిన దేశాలతో పోలిస్తే, ఇక్కడ స్వైన్ ఫ్లూ తీవ్రత అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్న సంగతి తెలిసిందే. |