| | | | | | పూర్తిగా విఫలమైన యూపీఏ ప్రభుత్వం: అద్వానీ | | కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఆరోపించారు. ముఖ్యంగా తీవ్రవాదంపై జరుపుతున్న పోరులో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా పరాజయాన్ని చవిచూసిందని ఆయన ధ్వజమెత్తారు. | | | | | |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
కర్ణాటకలో కమలానిదే విజయం: మోడీ  |
|
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. ఆ రాష్ట్ర ప్రజలు సుస్థిరమైన పాలనను... |
|
|
|
|
|
పేదల గృహ రుణాలను రద్దు చేస్తాం  |
|
ఉపఎన్నికలు దగ్గరవుతున్నకొద్దీ ఆయా పార్టీలు ప్రజలకు వాగ్దానాలను గుప్పిస్తున్నాయి. వరంగల్ జిల్లా రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ.. |
|
|
|
|
| | | | కర్ణాటక ఎన్నికలు: రెండో దశలో కమలానికే మొగ్గు | | కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ముగిసిన రెండో దశ ఎన్నికల పోలింగ్లో ఓటర్లు భారతీయ జనతా పార్టీ పట్ల మొగ్గు చూపారు. ప్రముఖ ఛానల్ ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో ఇది వెల్లడైంది. రెండో దశలో మొత్తం 66 స్థానాలకు పోలింగ్ జరిగింది. | | | | |
|