వార్తలు | ఆర్థికం | కెరీర్ | ఐటీ
ప్రధాన పేజి » వార్తలు (Telugu News)
WD
వైఎస్-సోనియా ఫోటోలకు మొక్కండి: శైలజానాథ్
ప్రజలకు మంచి చేయాలనే మంచి బుద్ధి, తపన రావాలంటే తెలుగుదేశం పార్టీ నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీల ఫోటోలకు పూజలు చేసి, మొక్కాలని ప్రభుత్వ విఫ్ విప్ శైలజనాథ్ సూచన చేశారు. ఇలా చేయడం వల్ల వారికి జ్ఞానోదయం కలుగుతుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు.
శ్రీకృష్ణ కమిటీని రద్దు చేయాలి: సుప్రీంలో రిట్
ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్రంలోని పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కమిటీని రద్దు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒక పిటీషన్ దాఖలైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పురుషోత్తమ్ యాదవ్ అనే...
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవద్దు: కేకే
శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలతో బడ్జెట్ సమావేశాలకు లింకు పెడుతూ వాటిని అడ్డుకోవాలని ఆలోచన చేయవద్దని కే. కేశరావు ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. తెలంగాణా ఏర్పాటుకోసమై కేంద్ర ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించిందనీ,..
FILE
బడ్జెట్ ఎలా ఆమోదిస్తారో చూస్తాం: టి.జీవన్ రెడ్డి
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకుండా కొత్త బడ్జెట్‌ను ఎలా ఆమోదిస్తారో చూస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను ప్రకటించని పక్షంలో తమ ప్రాంతానికి చెందిన సభ్యులెవరూ బడ్జెట్ సమావేశాలకు హాజరుకారన్నారు.
• చిరంజీవికి కొవ్వెక్కువైంది: కరగదీస్తున్న వైద్యులు! • తాలిబాన్ చీఫ్ హకీముల్లా మృతిని ధృవీకరించిన పాక్
• పాక్ తీవ్రవాదులకు ఏజెంట్‌గా షారూక్: వీహెచ్‌పీ • రాహుల్ గాంధీని వదలని శివసేన చీఫ్ బాల్ థాక్రే
• కొత్తగా మరో పది అణు కేంద్రాల ఏర్పాటు: ఇరాన్ • మార్చి 12న రామ్‌లీలా మైదానంలో లెఫ్ట్ భారీ సభ!