ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ సంస్థ అధినేత గాని జనార్ధన్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆరోపించారు...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు విశ్వసనీయత లేదని వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని, కానీ ఏనాడూ...