వార్తలు | ఆర్థికం | కెరీర్ | ఐటీ
ప్రధాన పేజి » వార్తలు (Telugu News)
WD
మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్ నోట "స్థానిక నినాదం"
మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూడా స్థానిక నినాదాన్ని అందుకున్నారు. రైల్వే శాఖ ఖాళీల్లో స్థానికులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రైల్వే శాఖను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
గాలికి-చంద్రబాబుకు వ్యక్తిగత లింకు: లగడపాటి
ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ సంస్థ అధినేత గాని జనార్ధన్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆరోపించారు...
చంద్రబాబుకు విశ్వసనీయత లేదు: వైఎస్. జగన్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు విశ్వసనీయత లేదని వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని, కానీ ఏనాడూ...