ప్రజలకు మంచి చేయాలనే మంచి బుద్ధి, తపన రావాలంటే తెలుగుదేశం పార్టీ నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీల ఫోటోలకు పూజలు చేసి, మొక్కాలని ప్రభుత్వ విఫ్ విప్ శైలజనాథ్ సూచన చేశారు. ఇలా చేయడం వల్ల వారికి జ్ఞానోదయం కలుగుతుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు.