ఈ మధ్యకాలంలో ఏ కంపెనీకి వెళ్ళినా ఓ కొత్త పదవి పేరు వినిపిస్తోంది. నిన్న మొన్నటి దాకా కేవలం బహుళ జాతి కంపెనీలకే పరిమితమైన ఆ పోస్టు ప్రస్తుతం దేశీయ సంస్థల్లోనూ మార్మోగిపోతోంది. అదే మానవ వనరుల విభాగాధిపతి(హెచ్
ఎన్నారైలు అనధికార రాయబారులు లాంటివారని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఇతర దేశాల్లో నివశిస్తోన్న భారతీయులు, భారతీయ సంతతి వారి వల్ల దేశానికి ఎనలేని ఖ్యాతి లభిస్తోందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.