ప్రధాన పేజి > వార్తలు > కెరీర్ > వార్తలు > 16 నుంచి ఎంసెట్ హాల్‌టిక్కెట్ల పంపిణీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
16 నుంచి ఎంసెట్ హాల్‌టిక్కెట్ల పంపిణీ
FILE
రాష్ట్రంలోని 21 రీజినల్ కో ఆర్డినేటింగ్ సెంటర్లలో ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఎంసెట్ హాల్‌టిక్కెట్లను పంపిణీ చేయనున్నారు. ఈ తేదీల్లోపు ఆయా పరిధిలోని రీజినల్ కో ఆర్డినేటింగ్ సెంటర్ల నుంచి ఎంసెట్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను పొందవచ్చును.

అలాగాకుండా ఈ సెంటర్ల నుంచి పొందలేని అభ్యర్థులకు హాల్‌టిక్కెట్లను పోస్టు ద్వాకా పంపిస్తారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ విభాగానికి 3లక్షల మంది, మెడికల్ విభాగానికి 63వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇదిలా ఉండగా.. సాధారణ ఎన్నికల లెక్కింపు మే 16వ తేదీన జరుగుతున్నప్పటికీ, ఎంసెట్-2009ను మాత్రం యథావిధిగా మే 14నే నిర్వహించాలని ఎంసెట్ కమిటీ నిర్ణయించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఎడ్యుక్యాంపు ద్వారా విద్యార్థులకు పర్పిల్ శిక్షణ
డీఈడీ కోర్సుల అడ్మిషన్: మే 24న డైట్‌సెట్
పీజీ మెడికల్‌ ఫలితాలు విడుదల
ఏప్రిల్ 20న ఇంటర్ ఫలితాలు!
ఖరగ్‌పూర్‌ ఐఐటీలో విద్యార్థి మృతి
ఏప్రిల్ ఐదున ఏ.ఐ.ఇ.ఇ.ఇ మోడల్ పరీక్ష