ప్రధాన పేజి > వార్తలు > కెరీర్ > ఫలితాలు > సీబీఎస్ఈ ఫలితాలు: బాలికలదే పైచేయి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సీబీఎస్ఈ ఫలితాలు: బాలికలదే పైచేయి
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో ఎప్పటిలా బాలికలే పైచేయి సాధించారు. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఛండీగర్ ప్రాంతాలకు చెందిన పదోతరగతి ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షా ఫలితాల్లో 88.22 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికల శాతం 92.25గా ఉంది.

ఈ రీజియన్‌లో సగటు ఉత్తీర్ణత శాతం 90.18 శాతంగా ఉందన్నారు. కాగా, ఈ పరీక్షలకు మొత్తం 1,19,014 మంది విద్యార్థులు హాజరైనట్టు సీబీఎస్ఈ పంచకుల ప్రాంతానికి చెందిన జాయింట్ కార్యదర్శి డీఆర్.యాదవ వెల్లడించారు. గత యేడాదితో పోల్చుకుంటే ఈ దఫా మరింత పెరిగినట్టు చెప్పారు. గత యేడాది 89.07 శాతం కాగా, 2007లో 89.09 శాతంగా ఉన్నదని వివరించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సీబీఎస్ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయి
ఎల్పీసెట్‌ ఫలితాల విడుదల
యూపీఎస్సీ ఫలితాలు విడుదల
డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల పరీక్షా ఫలితాలు విడుదల
ఆర్ఆర్‌బి-చంఢీగర్ పరీక్షా ఫలితాలు విడుదల
ఎన్టీఆర్ వర్సిటీ జులై పరీక్షల ఫలితాల విడుదల