| కేంద్ర రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ శుక్రవారం లోక్సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్సభలో మధ్యాహ్నం 12.00 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. రైల్వేల్లో సౌకర్యాలు, స్టేషన్లలో జనతా భోజనాల సరఫరాను మెరుగుపరిచేందుకు తాజా బడ్జెట్లో చర్యలు ఉంటాయనే ఊహాగానాల నేపథ్యంలో మమతా బెనర్జీ ఈసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. |