ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా దేశంలోని పలు పరిశ్రమలు, సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రోత్సాహక ప్యాకేజీలు ఇచ్చింది. ప్రస్తుతం మాంద్యం నుంచి దేశీయ మార్కెట్ కోలుకుంటుండటంతో ప్రోత్సాహక ప్యాకేజీలను దశల వారీగా...
సినిమా కథలు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నామంటూ హీరోలు, దర్శకులు చెబుతున్న మాటే. కానీ హిట్ అయిన తర్వాత ఆ చిత్ర కథ తనదంటూ రకరకాలుగా వార్తల్లోకి వస్తుంటారు కొందరు రచయితలు. ప్రస్తుతం అటువంటి....
తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమం నేతృత్వంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వం వహిస్తారు. మిగిలిన నలుగురు సభ్యుల్లో ఆర్థిక, న్యాయ నిపుణులు ఉన్నారు. వీరిలో ప్రొఫెసర్ రణబీర్ సింగ్, అబూసలే షరీఫ్, రవీందర్ కౌర్, వినోద్ దుగ్గల్లు ఉన్నారు.