ప్రధాన పేజి   వార్తలు > ఆర్థికం > వ్యవసాయం
 
రైతులకు అందుబాటులో మొక్కల జన్యువులు
ఆహారం మరియు వ్యవసాయానికి సంబంధించిన మొక్కల జన్యువనరులను ప్రపంచ దేశాలు సమానంగా వినియోగించుకునేందుకు, సమాన భాగస్వామ్యానికి ఉద్దేశించిన అంతర్జాతీయ బహుముఖ వ్యవస్థ త్వరలో కార్యచరణకు పూనుకుంటుందని ఎఫ్ఏఓ ప్రకటించింది.

గత కొద్ది మాసాలుగా బహుముఖ వ్యవస్థ ద్వారా 90,000 పై చిలుకు జన్యు పదార్థాల అంతర్గత బదిలీలు, మార్పిడులు చోటు చేసుకున్నాయి. న్యాయబద్ధంగా మూడు సంవత్సరాల క్రితం 115 దేశాల అంగీకారంతో కుదుర్చుకున్న ఆహారం మరియు వ్యవసాయానికై మొక్క జన్యుయుత వనరుల అంతర్జాతీయ ట్రీటీని అనుసరించి బహుముఖ వ్యవస్థ రూపుదాల్చింది.
  1 | 2  >> 
మరిన్ని
నారింజలో వగరును తగ్గించే స్వదేశీ గుగ్గిలం (రెసిన్)
ప్రాజెక్ట్ డైరక్టరేట్‌లుగా ఉద్యానవన పరిశోధన కేంద్రాలు
వ్యవసాయ రంగంలో ఇకపై సాంకేతిక పరిజ్ఞానం
చక్కెర రంగానికి రాయితీలు: కేంద్రం