| ఇంకా చదవండి |
| కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సమర్పించిన 2009-10 సాధారణ వార్షిక బడ్జెట్లో పేర్కొన్న అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. వ్యక్తిగత ఆదాయం పన్ను పరిమితిని పెంచారు. జాతీయ స్థాయిలో గ్యాస్ గ్రిడ్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం లోక్సభలో 25 ఏళ్ల తరువాత తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర సాధారణ బడ్జెట్ ప్రసంగంలో ప్రణబ్ ముఖర్జీ పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. దేశంలో మౌలిక సౌకర్యాలను విస్తృతపరుస్తామని చెప్పారు. |