సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం (Finance News)
FILE
సిమెంటు ధరలు మరింత ప్రియం ప్రియం
రాష్ట్రంలో సిమెంట్‌కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా సిమెంటు బస్తా ఏకంగా రెండు వందల రూపాయలకు చేరుకుంది. ఈ ధర ఇంకా పెరిగి బస్తాకు రూ. 225 అయ్యే సూచనులన్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
FILE
చిట్టాకాంగ్ తొలి టెస్టు: బంగ్లాపై ఇంగ్లాండ్ ఘనవిజయం
చిట్టాకాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 513 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆడిన బంగ్లాదేశ్, తొలి టెస్టు ఐదో రోజైన మంగళవారం 331 పరుగులకే ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్ 181 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది.
ఇంకా చదవండి
FILE
మాయా "డబ్బుల మాల"పై ఐటీ అధికారుల ఆరా !
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు సోమవారం వెయ్యి రూపాయల నోట్లతో తయారు చేయించిన "డబ్బుల మాల"ను బహుకరించారు. ఆ డబ్బుల మాలపై ఆదాయపన్ను శాఖాధికారులు విచారణ చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
• సమైక్యమే మా నినాదం.. ఆ దిశగానే నివేదిక: పీఆర్పీ • భాజపా జాతీయ కార్యవర్గాన్ని విస్తరించిన నితిన్ గడ్కారీ
• భారత్ చర్చల ప్రతిపాదనపై సమాచారం లేదు: పాకిస్థాన్ • విదేశీ యూనివర్శిటీలతో ఇబ్బంది లేదు: ఐఐటీ, ఐఐఎమ్
• పంజాబ్ కింగ్స్ లెవన్ స్కోరు 203/3 • "డేవిస్ కప్" వేదిక న్యూజిలాండ్‌కు మార్పు: ఐటీఎఫ్