ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇంకా ద్రవ్యోల్బణ ఒత్తిడిలోనే... ఆర్థిక వ్యవస్థ: చిదంబరం  Search similar articles
భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా ద్రవ్యోల్బణ ఒత్తిడిలోనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. ఆర్‌బిఐ గవర్నర్ వైవిరెడ్డితో సంభాషణను ఊటంకిస్తూ పలు అంశాలను గురువారం విలేకరులకు తెలిపారు. పెరుగుతున్న ధరలను అదుపు చేయడానికి కేంద్ర సహాయం తీసుకోనున్నట్లు వివరించారు.

ఈ విషయమై తాను ఆర్‌బిఐ గవర్నర్‌ను కలిసినట్లు చెప్పారు. చర్యలు ఆరంభం అయితే సమయానుగుణంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని పేర్కొన్నారు. బ్యాంకులు పరస్పరం ఇచ్చుకునే రుణాల సీఎంఆర్ రాత్రికి రాత్రే 7 నుంచి 9.1 పెంచేశాయన్నారు.

వీటిపై పార్లమెంటరీ కమిటీ సభ్యులకు వివరించిన మీదట సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. పోయిన నెలలో స్వల్పకాలిక రుణాల కింద ఆర్‌బిఐ 0.75 శాతం పెంచింది. ప్రస్తుతం ఇది కాస్త 8.5 శాతానికి చేరుకుంది.
మరిన్ని
వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమవుతున్న సాగర్‌ధిగి పవర్ ప్లాంట్
సోనీ లక్ష్యం: రూ. 4000 కోట్ల వ్యాపారం
టిసిఎస్‌ నికరలాభం 1291 కోట్లు
వడ్డీలు పెరిగితే ఒత్తిడి తప్పదు: కామత్
గోధుమ ధరలకు నిల్వల అమ్మకాలతో చెక్
ఆసియాలో స్థిరంగా డాలర్