ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > రూ.95కే ఇంటర్నెట్ సదుపాయం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రూ.95కే ఇంటర్నెట్ సదుపాయం
రూ.95 ఛార్జీలతో ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తూ వరల్డ్ ఫోన్ ఇంటర్నెట్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తొలుత దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టింది.

ముంబయి, జైపూర్, అహ్మదాబాద్, హైదరాబాద్, కొల్‌కత సహా పలు ముఖ్య నగరాల్లో ఈ నెట్ ప్యాకేజీని త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఇందు కోసం కేబుల్ ఆపరేటర్లతో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. నిముషానికి 256 కేబీ వేగంతో ఈ నెట్ పనిచేయగలదని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. 200 ఎంబీ డేటాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని
పెరిగిన 'స్పైస్‌జట్' ఆపరేటింగ్ ఆదాయం
బిర్లా పరిశ్రమల ఛైర్మన్ కన్నుమూత
సెజ్‌లపై డిష్‌మేన్ భారీ పెట్టుబడి
ఎయిడ్స్‌పై ఏఐహెచ్ఐ బహుముఖ మీడియా ప్రచారం
భారీ లక్ష్యం దిశగా గోడ్రెజ్ కన్ను
డ్రీమ్‌వర్క్స్ డీల్‌తో మారిపోనున్న బాలీవుడ్ రూపురేఖలు