ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > రూ.89,600 కోట్లకు చేరుకున్న భారత్-జర్మనీ వాణిజ్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రూ.89,600 కోట్లకు చేరుకున్న భారత్-జర్మనీ వాణిజ్యం
భారత్- జర్మనీ దేశాల మధ్య వాణిజ్యం క్రమంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఏడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యం రూ.89,600 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని జర్మనీలోని భారత దౌత్యవేత్త రోలండ్ హెర్మెన్ బుధవారం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత ఏడాది ఈ ఇరు దేశాల మధ్య రూ.76,800 కోట్ల వ్యాపారం జరిగిందని చెప్పారు. ఈ ఏడాది ఆధునిక యంత్రాలు, దుస్తులు ఉత్పత్తి చేసే కొత్త పరిజ్ఞానంతో కూడిన యంత్రాలను జర్మనీకి భారత్ ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
మరిన్ని
హైదరాబాద్‌కు ఎయిర్ అరేబియా విమాన సర్వీసులు
చెన్నైలో జరుగనున్న రీటైల్ సదస్సు
మారిషస్‌లో శంకర్ నేత్రాలయ కొత్త కేంద్రం
ఆర్బీఐ పీఠంపై మళ్లీ మన 'తెలుగు తేజం'
భారత్‌లో భారీ పెట్టుబడి పెట్టనున్న జునిపర్
ధరలపై ఉక్కు ఉత్పత్తి సంస్థలతో ప్రభుత్వం చర్చలు...!