భారతదేశంలోని ఆటోమొబైల్ కంపెనీలలో మహీంద్రా & మహీంద్రా తన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం(ఎస్యూవీ) స్కార్పియో ధరలలో రూ. 34,000నుంచి రూ. 70,000వరకు తగ్గించింది.
దీంతోబాటు మరో నూతన మోడల్నుకూడా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ నూతన మోడల్ యూరోపియా దేశాలలోకూడా అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. |