ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > రాష్ట్ర రైతులకు బీమా నిధుల విడుదల: రఘువీరా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాష్ట్ర రైతులకు బీమా నిధుల విడుదల: రఘువీరా
FILE
రాష్ట్ర రైతులకు బీమా నిధులు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి తెలిపారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రైతులుకు రూ. 8వందల కోట్ల పంట బీమా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. ఈ సొమ్మును నేరుగా రైతుల ఖాతాలలోకి జమ చేస్తున్నట్లు ఆయన వివరించారు.

రైతులు పంటలకు బీమా చేయించుకోవాలని దీంతో వారి పంటలకు ప్రకృతిరీత్యా వచ్చే నష్టాలకు ప్రభుత్వం ఆదుకుని బీమా సొమ్మును సంబంధిత రైతుల ఖాతాలలోనే జమ చేస్తుందని ఆయన తెలిపారు.

ఇకపై ప్రతి రైతుకూడా తమ పంటలకు బీమా చేయించుకోవాలని, రాష్ట్రప్రభుత్వం రైతులకు సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన అన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆర్థిక వ్యవస్థ గాడిలో పడినట్లే...!
సత్యం డైరెక్టర్లను వెనక్కి రప్పించనున్న ప్రభుత్వం
మహీంద్రా సత్యంలో కొత్త నియామకాలు
నష్టాల్లో ప్రపంచ విమానయాన రంగం: ఐఏటీఏ
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
ఫ్యాబ్‌ సిటీలో ఆదిత్య గ్లోబల్‌