ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > భారత్‌లో మరిన్ని పెట్టుబడులు : జపాన్‌
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత్‌లో మరిన్ని పెట్టుబడులు : జపాన్‌
భారతదేశంలో భారీ ఎత్తున పెట్టుబడులకు పెట్టేందుకు జపాన్‌కు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ప్రత్యేకించి ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు అధిక అవకాశాలున్నాయని జపాన్‌ కాన్సులేట్ జనరల్‌ కాజు మినగావా వెల్లడించారు.

భారత్‌లో యువ ఇంజనీర్లు, నైపుణ్యంకలిగిన కార్మికులకు కొదవలేదని ఆయన పేర్కొన్నారు. మధురైలో ఏర్పాటు చేసిన సీఐఐ సదుస్సులో ఆయన ప్రసంగింస్తూ... మంచి ఉత్పత్తి ప్రమాణాలు, ప్రాథమిక సదుపాయాల పరంగా తమిళనాడు సురక్షితమైందిగా తాము భావిస్తున్నట్టు చెప్పారు. కోయంబత్తూరులోని పరిశ్రమలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు.

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సమీపంలో 630 ఎకరాల్లో నిస్సాన్‌ కంపెనీ చేపడుతున్న ఉరగాడమ్‌ ప్రాజెక్టు రానున్న ఆర్థిక సంవత్సరంలో పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మహీంద్రా సత్యంలో ఆరుగురు డైరెక్టర్ల రీకాల్
మార్కెట్లో కోడిగుడ్లు ధరలు
29.2 శాతం తగ్గిన ఎగుమతులు
3నెలల్లో 6 లక్షలమంది ఉద్యోగాలు ఫట్
పెట్టుబడులను ఉపసంహరిస్తాం: ప్రణబ్
ద్రవ్యోల్బణం -1.3 శాతంగా నమోదైంది...!