సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 1.51 శాతానికి చేరుకున్న ద్రవ్యోల్బణం (Inflation | Food Items | 17th October | RBI)
Feedback Print Bookmark and Share
 
దేశంలో నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతుండటంతో 17 అక్టోబర్‌తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం రేటు 0.30 శాతం పెరిగి 1.51 శాతానికి చేరుకుంది.

అదే దీనికి ముందు వారంలో ద్రవ్యోల్బణం రేటు 1.21 శాతంగా ఉండింది. అక్టోబర్ 17తో ముగిసిన వారానికి టీ, మాంసం, పప్పు ధాన్యాలు, బెల్లంతోపాటు ఇతర ఆహార పదార్థాలు, నూనె ధరలు ఆకాశాన్నంటాయి.

ఇదిలావుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆర్థిక వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని అక్టోబర్ 27న భారత రిజర్వ్ బ్యాంక్ అనుమానం వ్యక్తం చేసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.