సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » పెరిగిన అయస్కాంత ఎగుమతులు (FY | SQ | September | Magnet | Import | Export)
Feedback Print Bookmark and Share
 
దేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలోని చివరి నెల సెప్టెంబర్‌లో అయస్కాంత ఎగుమతులు 88 పెరిగి 82.50 లక్షల టన్నులకు చేరుకుందని భారతీయ ఖనిజ ఉద్యోగ మహాసంఘం శుక్రవారం వెల్లడించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో అయస్కాంత ఎగుమతులు నాలుగు కోట్ల 50 లక్షల ముఫై వేల టన్నులకు చేరుకుందని మహాసంఘ్ పేర్కొంది.

అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి జరిగిన ఎగుమతులు 3 కోట్ల 98 లక్షల టన్నులుగా ఉండిందని సంస్థ పేర్కొంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.