సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఈ నెల 26కు వాయిదా పడిన సత్యం కేసు (Satyam | Computers | Ramalingam Raju | November | Govt | G.O)
Feedback Print Bookmark and Share
 
ఈ ఏడాది జనవరి నెలలో కుంభకోణం జరిగిందని సత్యం కంప్యూటర్స్ సంస్థ అధినేత రామలింగరాజు ప్రకటించడంతో ఆ కేసు నవంబర్ నెల 26కు వాయిదా పడింది.

సత్యం కుంభకోణం కేసులో ముద్దాయిలపై నేరాభియోగాలను నమోదు చేయాలని సిబిఐ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. దీనిపై సత్యం తరపు న్యాయవాదులు అభ్యంతరం లేవనెత్తారు.

దీంతో ఈ కేసు విచారణకై నవంబర్ నెల 3న ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు జీఓ విడుదల చేసిందని సత్యం సంస్థ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసును ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.