ఉద్యోగ అవకాశాల యంత్రంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కొత్త అవతారం దాల్చనుంది. రానున్న నాలుగేళ్లలో ఐటీ రంగంలో సుమారు 5.8 లక్షల మేరకు కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తన తాజా పరిశోధనల ద్వారా వెల్లడించింది.
టాలీవుడ్కు ఇప్పుడు కంగనా ఫీవర్ పట్టుకుంది. మొన్నటివరకూ టాలీవుడ్ సినీ పరిశ్రమను ఏలిన బక్కపలచని హీరోయిన్లను కాదని కంగనా రనౌత్ వెంటపడుతున్నారట తెలుగు సినీ నిర్మాతలు. పైగా...
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వీచిన బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 268 పాయింట్లు కోల్పోయి 16,866 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయి 5,003 వద్ద ముగిసింది.
ఈ రోజు ఉదయం 73 పాయింట్ల నష్టంతో 17,062 వద్ద స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి.