దేశవ్యాప్తంగా తన సేవలను బ్రాంచ్లను విస్తరిస్తున్న సత్యం కొత్తగా మహరాష్ట్రలోని పూణేపై కన్ను వేసింది. అక్కడ తమ సంస్థను నొలకొల్పినట్లు మంగళవారం ప్రకటించింది.
పూణే వద్దగల హింజవాడీలోని రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్లో తమ కేంద్రాన్ని ప్రారంభించింది. దాదాపు 4.75 లక్షల అడుగుల వైశాల్యం కలిగిన ప్రదేశంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ శంకర్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
|