| | | | | | భవిష్యత్ ప్రణాళికపై కాంగ్రెస్-ఎస్పీ మంతనాలు | | కష్టకాలంలో ఆపద్భాంధవుడిలా ఆదుకున్న సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, తమ భవిష్యత్ ప్రణాళికపై కాంగ్రెస్ నేతలతో చర్చలు ప్రారంభించనున్నారు. ఒకనాడు బద్ధశత్రువులుగా ఉండి కష్టకాలంలో ఒకటైన ఈ రెండు పార్టీల నేతలు.. తమ పొత్తును భవిష్యత్లోనూ కొనసాగించాలని భావిస్తున్నారు. | | | | | |
|
|
|
|
|
|
|
|
|
 |
|
WD |
|
|
|
|
|
|
|
|
| | | | తెదేపా నుంచి ఆదికేశవుల నాయుడు బహిష్కరణ | | యూపీఏకు అనుగుణంగా విశ్వాస పరీక్షలో ఓటు వేశారన్న కారణంతో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఆదికేశవుల నాయుడును శుక్రవారం ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. అణుఒప్పందంపై విశ్వాస పరీక్షను ఎదుర్కొన్న యూపీఏ సర్కారుకు మద్దతిస్తూ పార్టీ విప్ను ధిక్కరించి, ఆదికేశవుల నాయుడు ఓటు వేసిన సంగతి తెలిసిందే. | | | | |
|