గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని తమ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేత, సినీనటుడు నందమూరి బాలకృష్ణ జోస్యం చెప్పారు. శుక్రవారం ఉదయం ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.