దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణం అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, ప్రజా భద్రతా కమిటీ ఛైర్మన్ డాక్టర్ కేవీపీ.రామచంద్రరావు ఆరోపించారు. ఈ అంశంపై ఆయన చంద్రబాబుకు మంగళవారం బహిరంగ లేఖ రాశారు.