ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మెదక్ జిల్లాలో గంజాయి స్వాధీనం
మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ మండలంలోని కిషన్ సింగ్ తండాలో రూ.3 కోట్లు విలువచేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పంటను దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పండించారు. గతంలో కూడా మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో రెండు లక్షల మొక్కలను నాటి గంజాయిని పండిస్తున్నారు.
WD PhotoWD
కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. మనరాష్ట్రంలో భారీమొత్తంలో గంజాయి పంటను అక్రమంగా పండిస్తున్నారు. అయితే పోలీసులు ఆయా ప్రాంతాలపై దాడులు చేయటంలో విఫలం అవుతుంది.
వీడియోను వీక్షించండి
మరిన్ని
మిర్చి యార్డు ప్రమాదంపై సత్వర చర్యలు : సీఎం
గుంటూరు మిరప మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం
త్వరలో ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా తిరుమల
మావోయిస్టులకు నారాయణ ఎన్నికల పిలుపు
నల్గొండ జిల్లాలో చంద్రబాబు నాయుడు యాత్ర
దేవతలారా... మము గెలిపించండి