ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మూగ జీవులపై వడదెబ్బ
FileFILE
సాధారణంగా వేసవి సెలవుల్లోనే జంతు ప్రదర్శనశాలలు, స్నేక్ పార్కులు వంటి పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జంతువులనూ చూస్తూ రోజంతా సంతోషంగా గడపాలని భావించే.. సందర్శుకులు పార్కులకు వెళుతుంటారు. అయితే అక్కడ ఉండే మూగ జీవులు మాత్రం సూర్య తాపానికి నోరెళ్లబెడతున్నాయి. మరికొన్ని సూర్యతాపాన్ని తట్టుకోలేక నీటిలోనుంచి బయటకు వచ్చేందుకు సాహసించడం లేదు.

అలాంటి మూగ జీవుల కష్టాలను హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో చూడొచ్చు. దీంతో వీటిని చూసేందుకు వెళ్లే పర్యాటకులకు తీవ్ర నిరాశే మిగులుతుంది. ముఖ్యంగా చిన్నారులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. దీంతో చేసేదేమి లేక వెనక్కి తిరిగి వెళుతున్నారు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
ఆరు నూరైనా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: డీఎస్  
రాజకీయ మార్పు కోసమే పోటీ: జయప్రకాష్
గీత కార్మికులకు ఐదు ఎకరాల భూమి: బాబు
మల్లయ్య సమాధానంతో ఖంగుతిన్న బాబు  
తూగో మెట్ట ప్రాంతాల్లో చిరుత సంచారం  
ఆహార ధాన్యాల కొరతపై ఆందోళన