ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సమ్మెకు దిగనున్న లారీ యజమానులు  Search similar articles
WD PhotoWD
పెట్రో ధరల పెంపు అన్నింటిపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలపై తీవ్ర ప్రభావం చూపిన పెట్రో వడ్డన లారీపై కూడా ప్రభావం చూపాయి. దీంతో సమ్మెకు దిగాలని లారీ యజమానులు నిర్ణయించారు. సరుకుల రవాణాలో కీలక పాత్ర పోషించే లారీలు సమ్మెకు దిగినట్టయితే నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగే ప్రభావం ఉంది.

పెరిగిన పెట్రో ధరల వల్ల తమపై మరింత భారం పడిందని, ఇలాంటి పరిస్థితుల్లో లారీలను నడపడం తమ వల్ల కాదని లారీ యజమానులు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా పన్నులన్నీ సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు, పోలీసులు తమను వేధిస్తున్నారని వారు వాపోతున్నారు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
జోరుగా సాగుతున్న గ్యాస్ నిక్షేపాల వెలికితీత  
సీలేరు దాడితో ఉలిక్కి పడిన రాష్ట్ర పోలీసులు  
నలుగురి పోలీసుల మృతదేహాలు లభ్యం
యూపీఏకు మద్దతు ఊహాగానాలే: చంద్రబాబు
బీసీ జాబితాలో మరో పది కులాలు
తెలంగాణ అంశంపై ఒత్తిడి తీసుకురాలేం : రోశయ్య