ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆంధ్ర మెస్‌లపై తెరాస కార్యకర్తల నిరసన  Search similar articles
WD PhotoWD
ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల్లో చావుదెబ్బతిన్న తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస)కు ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు పలువులు వింతతరహాలో అల్లర్లకు పాల్పడుతున్నారు. తెలంగాణా ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర భోజనం, రెడ్డి మెస్‌లపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. దీంతో హడలిపోయిన మెస్ యజమానులు తమ భోజనశాలలను మూసి వేస్తున్నారు.

తెరాస కార్యకర్తలు ఇటీవల సంగారెడ్డిలో ప్రదర్శించిన నిరసన కూడా పెద్ద వివాదాస్పదమైంది. తెరాస కార్యకర్తల వ్యవహారశైలిపై అన్ని పార్టీల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవి క్రమంగా తెలంగాణా ప్రాంతంలోని ఇతర ప్రదేశాలకు కూడా వ్యాపిస్తున్నాయి. దీంతో ఆంధ్ర ప్రాంతానికి హోటల్ యజమానులు బెదిరి పోయి తమ హోటళ్ళను మూసి వేస్తున్నారు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
పరిటాల హత్యకేసు కేసు : 15కు వాయిదా
ఎంసెట్ కౌన్సెలింగ్ తీరుపై విద్యార్థులు ఆందోళన
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత
మావోయిస్టులతో చర్చలకు ఎల్లపుడూ సిద్ధం: జానా
17 నుంచి రెండో విడత ఆరోగ్య శ్రీ!
ఫిబ్రవరి తర్వాతే ఎన్నికలు : వైఎస్సార్