ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వైఎస్ విధానాల వల్లే విద్యుత్ ఇక్కట్లు : టీడీపీ  Search similar articles
రాష్ట్రంలో ఎదురవుతున్న విద్యుత్ సంక్షోభానికి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డే కారకుడని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. వైఎస్ విధానాల వల్లే రాష్ట్రంలో కరెంటు కష్టాలు ఎక్కువయ్యాయని ఆ పార్టీ పేర్కొంది.

ఈ విషయమై టీడీపీ అధికార ప్రతినిధి కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ అసమర్థత వల్లే రాష్ట్రం కరెంటు కష్టాలు ఎదుర్కొంటోందని అన్నారు. ఈ విషయంలో గత టీడీపీ పాలనను తప్పు పట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత విద్యుత్ కష్టాలకు టీడీపీని విమర్శిస్తూ ప్రజలకు బహిరంగ లేఖ రాసిన వైఎస్ ఈ విషయంలో తానే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మరిన్ని
రౌడీయిజం నాకూ తెలుసు : ఉప్పునూతల
ముస్తాబవుతున్న "మెగాపార్టీ"?
యానిమేషన్ సిటీ ఏర్పాటు : దామోదర్ రెడ్డి
శ్రీకాకుళం హైవేలో రోడ్డు ప్రమాదం : ఆరుగురి మృతి
బాబు పొత్తుపై జయప్రద ధ్వజం!
బాబు నిర్వాకం వల్లే కరెంటు తిప్పలు : వైఎస్