ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ప్రజ సమస్యలే 'ప్రజారాజ్యం' ఎజెండా: చిరు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రజ సమస్యలే 'ప్రజారాజ్యం' ఎజెండా: చిరు
FileFILE
రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలే తమ పార్టీ ఎజెండాగా ఉంటాయని ప్రజారాజ్యం వ్యవస్థాపకుడు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఆదివారం తనను కలిసేందుకు భారీ ఎత్తున అభిమానులు హైదరాబాద్‌కు తరలి వచ్చారు.

వీరిని మాదాపూర్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో చిరంజీవి కలిశారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే అన్ని జిల్లాల పర్యటన చేపడుతానని, ఆ సమయంలో ప్రజల కష్ట సుఖాలు తెలుకుంటానని తెలిపారు.

ప్రజారాజ్య పార్టీ సామాజిక న్యాయం కోసం కృషి చేస్తుందని చిరంజీవి ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రజల ఆవసరాలు, కోరికలే తమ పార్టీ ఎజెండాగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని తాను తెల్లకాగింతం లాంటి వాడినని, ఆ కాగితంపై ఎవరైనా ఎలాగైనా రాసుకోవచ్చని చిరంజీవి అన్నారు.
మరిన్ని
పార్టీకి పూర్వవైభవం తెస్తాం: నందమూరి హీరోలు
రెగ్యులేటరీ నిర్మాణం తప్పనిసరి: రైతులు  
పులివెందులతో వంటగ్యాస్ తిప్పలు  
నేడు మెగాస్టార్‌తో ఎస్పీ సీనియర్ నేత భేటీ
చంద్రబాబుతో ఎన్టీఆర్ వారసుల భేటీ
విపక్షాల వైఖరిపై రోశయ్య ఆందోళన