ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > రైతన్నల ధర్నా: ఆర్మూరులో 144 సెక్షన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రైతన్నల ధర్నా: ఆర్మూరులో 144 సెక్షన్
నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో గురువారం ఎర్రజొన్న రైతులు ఆందోళనలకు దిగడంతో పోలీసు శాఖ ముందస్తుగా ఆర్మూరులో 144 సెక్షన్ అమలు చేసింది. తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని రైతులు ఆరోపించారు.

దీనితో... ప్రభుత్వ మందకొండితనాన్ని వ్యతిరేకిస్తూ.. ఎర్రజొన్న రైతులు గురువారం ధర్నా చేపట్టారు. మహాధర్నా నిర్వహించేందుకు పోలీసులు అనుమతించలేదు. మరోవైపు ఈ ధర్నాలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో ఆర్మూరులో ముందస్తుగా పోలీసులు 144 సెక్షన్ విధించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
దేవేందర్ గౌడ్‌కు సోనియా గాంధీని కలిసే ఛాన్స్!
అనంతపురంలో బాబు పర్యటన
నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన
గృహ 'హింస' మగాళ్లకు కాదు... ఆడవారికే...
తెలంగాణాకు అనుకూలమే: ప్రణబ్‌కు టీడీపీ లేఖ
గ్రంథాలయ ఉద్యోగుల సమ్మె