ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > హజ్ యాత్రికులు హైదరాబాద్‌కు చేరుకున్నారు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హజ్ యాత్రికులు హైదరాబాద్‌కు చేరుకున్నారు
నవంబర్ నెలలో మక్కాయాత్రకు బయలుదేరిన ముస్లింలు హజ్ తీర్థయాత్ర ముగించుకుని సోమవారం ఉదయాత్పూర్వం హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరికి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి షబ్బీర్ అలీ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సౌదీ ప్రభుత్వాలు హజ్ యాత్రికులకు ఏ లోటూ రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాయని, మొదటి విడతగా 298 మంది ముస్లింలు ప్రత్యేక విమానంలో ఇక్కడికి చేరుకున్నారని తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రం అధోగతి...సీపీఐ
ప్రరాప మొదటిసారిగా ప్రజా ఉద్యమం‌పై ధర్నాలు
ఆయన భలే తెలివిమంతుడు లేండి!: బాబు
టీడీపీలో చేరిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే
కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం పోలింగ్
మరింత క్షీణించిన స్వప్నిక ఆరోగ్యం