ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > పశ్చిమగోదావరిలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పశ్చిమగోదావరిలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
FILE
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇద్దరిని పొట్టనబెట్టుకుంది. జంగారెడ్డి గూడెం మండలం వేగవరం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 30 మంది గాయాల పాలయ్యారు.

వేగవరం వద్ద వస్తోన్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ఇదేవిధంగా.. కరీంనగర్ జిలాల్లోని మల్లాపూర్ మండలం హుస్సేన్‌సాగర్‌లో గురువారం జరిగిన ప్రమాదంలో 23 మంది గాయపడ్డారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వేగంగా వస్తోన్న బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
భూటాసింగ్‌ను కలిసిన టీడీపీ బృందం
ఆర్టీసీ ఛార్జీలను పెంచేది లేదు: శత్రుచర్ల
అందుకే మహిళలపై దాడులు: నన్నపనేని
ఎగ్జిబిషన్ మైదానంలో "వరుణ యాగం" ప్రారంభం
సారీ మేనేజర్‌: మందా జగన్నాథం
రామారావును వేధించడం సరికాదు: బాబు