ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ఇంద్రకీలాద్రిపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇంద్రకీలాద్రిపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ కనకదుర్గ ఆలయంలో బుధవారం ఓ ఉదంతం చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ గుడి వారధి నుంచి దూకి రాధ అనే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం దుర్గమ్మ గుడికి చేరుకున్న రాధ అమ్మవారి దర్శనం చేసుకుని గుడి ఓం టర్నింగ్ వద్ద చాలాసేపు కూర్చుని అందరూ చూస్తుండగానే కిందికి దూకింది.

ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన రాధ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దర్యాప్తులో రాధ కుటుంబకలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని తెలియవచ్చింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
బాబు గారూ.. చర్చకు సిద్ధమా: జేపీ సవాల్
రాష్ట్ర రాజధానికి వస్తోన్న ఆస్ట్రేలియా బృందం
ష్.. గప్‌ చిప్: నేతలకు బాబు హుకుం!
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తెదేపా జడ్పీటీసీలు
సానియా.. నిన్ను పెళ్లి చేసుకుంటా..!