ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ప్రజారాజ్యానికి సూర్యుడు గుర్తు: ఈసీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రజారాజ్యానికి సూర్యుడు గుర్తు: ఈసీ
FileFILE
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సూర్యుడు గుర్తును ఎన్నికల గుర్తుగా వినియోగించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజారాజ్యం పార్టీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సూర్యుడు గుర్తు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల కమిషనర్ ఏవీఎస్.రెడ్డి గురువారం ప్రరాపా నేతలకు అందజేశారు.

అంతకుముందు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులకు సూర్యుడు గుర్తుపైనే పోటీ చేసే అవకాశం కల్పించాలని కమిషనర్ ఎ.వి.ఎస్.రెడ్డికి ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఆయన ఏవీఎస్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ వినతిని పరిశీలించిన ఎన్నికల కమిషనర్ ప్రజారాజ్యం అభ్యర్థులకు సూర్యుడు గుర్తును కేటాయించారు. అంతకుముందు ఈ అంశంపై చిరు మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ డివిజన్ల రిజర్వేషన్ల వ్యవహారం, వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా లేవన్నారు. అయినప్పటికీ విజయమే లక్ష్యంగా తాము బరిలోకి దిగుతామన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
జీహెచ్‌ఎంసీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం
గ్రేటర్ ఎన్నికలకు "సూర్యుడు" గుర్తివ్వండి: చిరు
కాకినాడ ఆస్పత్రికి కొవ్వూరు ఎమ్మెల్యే తరలింపు
రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌‌లకు స్థానభ్రంశం
లోక్‌సత్తాలో తిరుగుబాటు: జేపీకి లేఖ
నిఘా నీడలో 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు