రాష్ట్రంలోని దళిత క్రిస్టియన్లను దళితలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి తెలుగుదేశం, ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు సమర్థించాయి.