| | | | | | న్యూజిలాండ్లో మూడు స్వైన్ ప్లూ మరణాలు | | న్యూజిలాండ్లో స్వైన్ ఫ్లూ వ్యాధికి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. హామిల్టన్ నగరంలో 19 సంవత్సరాల యువకుడు ఈ వ్యాధి బారిన పడి తుది శ్వాస విడిచినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. | | | | | |
|
| |
|
|
|
|
| |  | | WD | | | | | | | |
|
| | | | లాలూ బడ్జెట్ తప్పుల తడక: మమతా బెనర్జీ | | దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు నాలుగు నెలల క్రితం ఫిబ్రవరిలో అప్పటి రైల్వేశాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో అన్నీ తప్పుల తడకగా ఉన్నాయని ప్రస్తుత రైల్వేశాఖామంత్రి మంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. | | | | |
|