జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు (Telugu News)
FILE
చంద్రబాబుకు విశ్వసనీయత లేదు: వైఎస్. జగన్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు విశ్వసనీయత లేదని వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని, కానీ ఏనాడూ మాటమీద నిలబడే అలవాటు చంద్రబాబు నాయుడుకు లేదని జగన్ ధ్వజమెత్రారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అడ్డాగుట్టలో జగన్ మాట్లాడుతూ.. కిలో రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేధం అంశాల్లో చంద్రబాబు మాట తప్పారన్నారు.
WD
మమత "మోహనం"గా బొడ్డు కింద టాట్టూ...
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం మనుగడ సాగించాలని భావించే హీరోయిన్లు అంగాంగ ప్రదర్శనలకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ముఖ్యంగా.. తెలుగులో పొడవుకాళ్ల...
ఇంకా చదవండి
FILE
మంత్రులూ... మీ పనితీరుపై నివేదిక ఇవ్వండి: ప్రధాని
ప్రధాని మన్మోహన్ సింగ్ తన మంత్రివర్గం సభ్యుల పనితీరుపై నివేదికను కోరారు. నవంబరు 30లోగా మంత్రులందరూ తమ పనితీరుపై తనకు నివేదికను సమర్పించాలని డెడ్‌లైన్ విధించారు. ప్రధాని తన క్యాబినెట్ కార్యదర్శి చంద్రశేఖర్ ద్వారా మంత్రులందరికీ ఈ మేరకు లేఖలు పంపించారు.
• మెతేరా వంటి పిచ్‌లు టెస్ట్ క్రికెట్‌కు నష్టం: భజ్జీ • తొలి టెస్టులో ఓడిపోతామని భయపడలేదు: ధోనీ
• అక్తర్ రీఎంట్రీపై వచ్చిన వార్తలను తోసిపుచ్చిన భట్ • మీడియా సంస్థపై దాడి: కస్టడీకి సేన కార్యకర్తలు
• ముగిసిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం • న్యూఢిల్లీకి చేరుకున్న సీఐఏ డైరక్టర్ పనెట్టా