ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  అంతర్జాతీయ
 
రెండు విమానాలు ఢీ: ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
ఫిలిప్పైన్స్‌లో రెండు చిన్న విమానాలు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్ధులు మృతిచెందారు. ఈ సంఘటన దేశ రాజధాని మనీలాకు 35 కి.మీ. దూరంలో సంభవించగా, ముగ్గురు మృతి చెందారు.

ఈ విమానాలు రన్‌వేపై దిగుతున్న సమయంలో రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ రెండు విమానాలు సెస్నా 150 రకానికి చెందినవి. వీచిని పైలెట్ల శిక్షణార్ధం ఉపయోగిస్తున్నారు. ఒక విమానంలో భారతీయురాలు రీనా సాల్వే, మరో విమానంలో వర్షా గోపీనాథ్ తన ఇన్‌స్ట్రక్టర్‌తో ఉన్నారు.
మరిన్ని
లాల్ మసీదు: భారీ సంఖ్యలో విద్యార్ధులు హతం
లాల్ మసీదు వద్ద కాల్పులు: ఒకరు మృతి
రాకెట్లతో దాడిచేసిన లాల్ మసీదు విద్యార్ధులు
దక్షిణ బాగ్దాద్‌లో కారు బాంబుపేలుడు
రావల్పిండిలో ముషారఫ్ విమానంపై రాకెట్ దాడి
చైనాలో పేలుడు: 25మంది దుర్మరణం