ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
 
బంగారు గనిలో ప్రమాదం: 21 మంది దుర్మరణం
ఆగ్నేయ కొలంబియాలో ఉన్న ఒక బంగారు గనిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. కొలంబియా రాజధాని బొగోటాకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వార్స్ ప్రాంతంలోని బంగారు గనిలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్టు స్థానిక అధికార వర్గాలు పేర్కొన్నాయి. అలాగే గనిలో పని చేస్తున్న అనేక మంది కార్మికులు కనిపించలేదని, అందువల్ల మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వర్గాలు పేర్కొంటున్నాయి.
మరిన్ని
యూఏఈ ప్రభుత్వానికి భుట్టో కృతజ్ఞతలు
భుట్టో రాకకోసం పటిష్ట భద్రత
శాంతి భద్రతల పరిరక్షణకు భారత్ కృషి: రాజపక్షే
ప్రజాస్వామ్య నేపాల్‌ సాదిద్దాం: మావోయిస్టులు
చిట్టగాంగ్‌లో రైలు ప్రమాదం: నలుగురి మృతి
ఐపీసీసీ, అల్‌గోర్‌లకు నోబెల్ శాంతి పురస్కారం