ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాక్ దళాల కాల్పులపై ప్రధాని ఆందోళన  Search similar articles
వారం రోజుల్లో రెండో సారిగా పాక్ దళాలు సరిహద్దు వద్ద కాల్పులు జరపడం ఆందోళనకరమని ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఉత్తర కాశ్మీర్‌లోని తాంగ్‌దార్ వద్ద జరిగిన కాల్పులపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఐదేళ్ల క్రితం నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ దళాలు ఉల్లంఘించడాన్ని సైనిక కార్యకలాపాల డైరక్టర్ జనరల్ పరిశీలిస్తున్నారన్నారు.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ సైనిక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దీనిపై నిరసన వ్యక్తం చేసిన రక్షణ మంత్రి ఆంటొని ఇప్పటికే తమ ఆందోళనను పాక్ రక్షణ మంత్రికి తెలిపామని తెలిపారు.
మరిన్ని
సరబ్‌జీత్‌కు క్షమాభిక్షపై పాక్‌లో వ్యతిరేకత
పెరుగుతున్న మృతులు: జోరుగా సహాయక చర్యలు
బంగ్లాదేశ్‌లో రైళ్ళ ఢీ: 9 మంది మృతి
కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన పుతిన్
28న నేపాల్ రాజ్యాంగ అసెంబ్లీ సమావేశం
ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న నవాజ్ షరీఫ్