ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కొలంబోలో ఆత్మాహుతి దాడి : 10మంది బలి  Search similar articles
శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 10మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన స్థానిక ఫోర్ట్ ప్రాంతంలో సంబుద్ధలోక వద్ద శుక్రవారం జరిగిందని లంక రక్షణ వర్గాలు తెలిపారు. ప్రయాణీకులతో వెళుతున్న బస్సును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దళ సభ్యుడు మోటార్‌బైక్‌పై వచ్చి ఢీకొట్టాడు.

ఆత్మాహుతి దాడిలో 86మంది గాయపడ్డారు. ఈ పేలుడుకు వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈ కారణమని లంక వర్గాలు ఆరోపించాయి. వేర్పాటువాద శక్తుల దాడిని దేశాధ్యక్షుడు మహీంద రాజపక్సే ఖండించారు.
మరిన్ని
ప్రణబ్ పర్యటనలో కాశ్మీర్ సమస్యే కీలకం
భూటాన్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని
పాకిస్థాన్ సంకీర్ణంలో సరికొత్త వివాదం
ప్రణబ్ పర్యటనలో కాశ్మీర్ ప్రధానాంశం
చైనా భూకంప మృతుల సంఖ్య 50 వేలు
368 ఎల్టీటీఈ తీవ్రవాదులు హతం: ఆర్మీ