ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > కాశ్మీర్‌ పరిస్థితిపై పాక్ పార్లమెంటు కమిటీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాశ్మీర్‌ పరిస్థితిపై పాక్ పార్లమెంటు కమిటీ
జమ్మూ కాశ్మీర్‌లో మానవహక్కుల పరిస్థితిని పరిశీలించేందుకు పాకిస్థాన్ పార్లమెంటు ఒక ప్యానెల్‌ను వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం పాకిస్థాన్ నిర్ణయించింది. కాశ్మీరీయుల హక్కులు, ఆత్మగౌరవం పోరాటం చేసే కాశ్మీరీయులకు మద్దతు ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

మంగళవారం సమావేశమైన జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీనిని న్యాయశాఖ మంత్రి సభలో ప్రవేశపెట్టారు. కమిటీ కాశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనపై నిశితంగా పరిశీలిస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు. అలాగే కమిటీ ఉల్లంఘనను పరిశీలిస్తుంది.

ఈ కమిటీ దేశీయంగా, దేశం బయట కూడా కాశ్మీర్ సమస్యపై చైతన్యం తీసుకువస్తుంది. రాజకీయంగా, నైతికంగా, ప్రజాస్వామ్య బద్దంగా కాశ్మీర్‌కు మద్దతు ఇస్తారు.
మరిన్ని
పాక్‌లో పేలుడు: 23 మంది మృతి
పెద్ద అడ్డంకి తొలగిపోయింది: బిల్వాల్
ఇది ప్రజాస్వామ్య విజయం: పాక్ పీఎం
నేపాల్ ప్రధానిగా ప్రచండ ప్రమాణస్వీకారం
యురేయాన్ని భారత్‌కు విక్రయించడమే మంచిది
పాకిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడుగా సూమ్రో