ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  జాతీయ
 
ముంతాజ్... నీ జ్ఞాపకం, నేడు ఓ అద్భుతం!
ప్రపంచ వింతల్లో తాజ్ మహల్ స్థానం సాధించిందని తెలియగానే ఆగ్రాలోని తాజ్ మహల్‌‌ సందర్శనకు వచ్చినవారు హర్షాన్ని వ్యక్తం చేశారు. విదేశీయులు సైతం తాజ్ మహల్ కొత్తగా ఏడు వింతల్లో స్థానం సంపాదించటంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మరోవైపు నాటి షాజహాన్‌ను జ్ఞప్తికి తెచ్చే విధంగా ఆ వేషాధారణలో తాజ్ మహల్ సమీపాన ఒకరికొకరు తమ అభినందనలు తెలియజేసుకోవటం అందరినీ ఆకట్టుకుంది.
మరిన్ని
ఏడు వింతల్లో తాజ్ మహల్
భారత మాజీ ప్రధాని చంద్రశేఖర్ మృతి
వహ్ 'వండర్' తాజ్‌మహల్
బోరుబావిలో పడిపోయిన బాలుడు మృతి
ప్రతిభకు కో-ఆపరేటివ్ బ్యాంకుల సమాఖ్య క్లీన్ చిట్
కూలిపోయిన జస్వంత్ సాగర్ డ్యామ్