ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాయ్‌బరేలిలో సోనియా శంకుస్థాపన
రాయ్‌బరేలిలో బుధవారం జెయిస్ వద్ద రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ)కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవ్‌రా, పెట్రోలియం సహాయ శాఖ మంత్రి దిన్షా పటేల్ తదితరులు కూడా పాల్గొన్నారు. దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థ అయిన ఐఐటీల వలే పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో ఆర్‌జీఐపీటీ సంస్థను నిర్వహిస్తారు.

ఈ ఉన్నతస్థాయి విద్యాసంస్థ ద్వారా అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా విద్యాబోధనతో కూడిన వాణిజ్యం, అధ్యయనాలపై ప్రత్యేకంగా శిక్షణనిస్తారు.
మరిన్ని
మావోయిస్టుల వేటలో కేంద్ర దళాలు
రేపటితో ముగియనున్నఉపసంహరణ గడువు
జార్ఖండ్‌లో బర్డ్‌ఫ్లూ భయం.. కోళ్ళ సంహరణ ప్రారంభం
దక్షిణ త్రిపురలో ప్రధాని ఎన్నికల ప్రచారం
దేశ రాజధానిలో భద్రత మరింత పటిష్టం
రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు భాజపా విజ్ఞప్తి