ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మధ్య ప్రదేశ్‌లో కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు  Search similar articles
మధ్య ప్రదేశ్‌లో కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటుచేస్తున్నామని రాష్ట్ర రెవిన్యూ శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాల పేర్లు ఆలీరాజ్‌పూర్, సింగ్రౌలీ. ఈ రెండు జిల్లాల్లో 13 తెహసిల్స్ ఉంటాయి. ఆలీరాజ్‌పూర్ జిల్లా ఈనెల 17వ తేదీన అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభిస్తుంది.

సింగ్రౌలీ జిల్లా ఈనెల 24వ తేదీ నుంచి పనిచేస్తుంది. ఆలీరాజ్‌పూర్ జిల్లాలో జోబత్, భాబ్రా తెహసిల్స్‌ను జత చేయగా, సింగ్రౌలీ జిల్లాకు దేవసర్, చిత్రాంగి తెహసిల్స్‌ను కలిపారు.
మరిన్ని
కర్ణాటక రెండో దశ ఎన్నికల్లో 60 శాతం పోలింగ్
44 నెలల గరిష్ఠ రికార్డును తాకిన ద్రవ్యోల్బణం
చంద్రబాబుకు అస్వస్థత: తెదేపా శ్రేణుల కలత
ప్రశాతంగా సాగుతున్న కర్ణాటక రెండోదశ పోలింగ్
చైనా భూకంప బాధితులకు కేంద్రం సాయం
జైపూర్ పేలుళ్లు: సైబర్‌కేఫ్ యజమాని అరెస్టు