ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నందిగ్రామ్, సింగూర్‌లో తృణమూల్ విజయం  Search similar articles
పశ్చిమ బెంగాల్ పంజాయితీ ఎన్నికల్లో నందిగ్రామ్, సింగూర్‌లను ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తూర్పు మిడ్నాపూర్ జిల్లా పరిషత్‌లోని మొత్తం 53 స్థానాలు ఉండగా, 32 సీట్లను తృణమూల్ కైవసం చేసుకోవటంతో వామపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

తూర్పు మిడ్నాపూర్ జిల్లా పరిషత్ కైవసం చేసుకోవటం తృణమూల్ కిదే మొదటిసారి. ముర్షీదాబాద్, మాల్డా జిల్లా పరిషత్‌ల ఓట్ల లెక్కింపులో వామపక్షాలు-కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా ఉంది. బెంగాల్ పంచాయితీ ఎన్నికలు మూడు దశల్లో ఈనెల 11, 14, 18 తేదీల్లో జరిగాయి.
మరిన్ని
ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో 21 మంది బలి
కర్ణాటక ఎన్నికలు: రేపే తుది సమరం
రాజస్థాన్‌లో అక్రమ బంగ్లా పౌరులపై ఉక్కుపాదం
కల్తీసారా: 150కు పెరిగిన మృతుల సంఖ్య
అణు ఒప్పందంపై వైఖరి మారలేదు: సీపీఐ
మహిళా బిల్లు కమిటీలో బృందా కారత్