ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాలం చెల్లిన వామపక్ష ప్రభుత్వం : మమతా  Search similar articles
ప్రజల అవసరాలను గుర్తించని వామపక్ష ప్రభుత్వానికి కాలం చెల్లిందని ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. రెండేళ్ల కాలంలో వామపక్ష ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయన్నారు. పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును వామపక్షాలు స్వాగతించాలని సూచించారు. సీపీఎం ప్రభుత్వ పతనం ఇప్పుడే మొదలైందన్నారు.

నందిగ్రామ్, సింగూర్ పంచాయితీ ఫలితాలు సీపీఎం పాలనకు ఎదురుదెబ్బ అని తెలియజేశారు. వామపక్షాలవి కాలం చెల్లిన విధానాలు అని మమతా దుయ్యబట్టారు. పంచాయితీ ఎన్నికల్లో తృణమూల్ పార్టీ కొన్ని జిల్లాలో ఘన విజయం సాధించి సీపీఎంకు గట్టి జవాబు చెప్పింది.
మరిన్ని
ఇంధన ధరల పెంపు ఆలోచనలో ప్రభుత్వం
ఎన్నికల్లో అధికార పక్షానికి పరాజయం : భాజపా
కొనసాగుతోన్న తృణమూల్ విజయపరంపర
కర్ణాటక చివరి విడత ఎన్నికల్లో 61శాతం పోలింగ్
నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న యూపీఏ  
వామపక్ష పాలన అంతానికి నాంది: మమత